కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని రేవంత్ అనలేదు: మల్లు రవి
మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనలేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
గాంధీభవన్, న్యూస్టుడే: మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనలేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెరాసకు మద్దతుపై పునరాలోచన చేయాలని మాత్రమే ఆయన సూచించారన్నారు. ఈ విషయంలో సీపీఐ, సీపీఎం నాయకులు రేవంత్ విషయంలో పొరబడుతున్నారని, వారిని కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదని తెలిపారు. కాంగ్రెస్- కమ్యూనిస్టులు సహజ మిత్రులని, వందల ఏళ్ల పోరాట చరిత్ర కమ్యూనిస్టులది అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం