ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయకపోవడమే మంచిది
ఈసారి ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయకపోవడం మంచి నిర్ణయమని, లేని పక్షంలో ఆయన తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చేదని అయోధ్య తాత్కాలిక రామాలయం ప్రధాన పురోహితుడు
ఆచార్య సత్యేంద్ర దాస్
అయోధ్య (యూపీ): ఈసారి ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయకపోవడం మంచి నిర్ణయమని, లేని పక్షంలో ఆయన తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చేదని అయోధ్య తాత్కాలిక రామాలయం ప్రధాన పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. ‘‘శ్రీరాముడిని అడిగిన తర్వాతే నేను యోగికి ఈ సలహా ఇచ్చాను’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్