Eatala: కేసీఆర్‌ వెళ్లకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే: ఈటల

రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తి

Updated : 27 Jan 2022 07:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తి గురించి పదేపదే మాట్లాడుతున్న సీఎం ఆ ఫెడరల్‌ స్ఫూర్తిని పాటించారా? అని ప్రశ్నించారు. బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని