మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వాతారోహకుల మృతి
ఇటలీలో మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు
రోమ్: ఇటలీలో మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక ఇటాలియన్ టీవీ పేర్కొంది. పలువురు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్యపై ఇంకా నిర్ధారణకు రాలేమని తెలిపింది. ఈ ఘటన 11వేల అడుగుల ఎత్తులో ఉన్న మార్మోలాడ పర్వత ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!