WPL 2024 : టేబుల్‌ టాపర్ల మధ్య పోరు.. టాస్‌ నెగ్గిన ముంబయి

 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ, రెండో స్థానంలో ఉన్న ముంబయితో తలపడుతోంది(WPL 2024).

Updated : 05 Mar 2024 19:14 IST

దిల్లీ : డబ్ల్యూపీఎల్‌(WPL 2024 ) సీజన్‌-2 లీగ్‌ దశలో భాగంగా మరికాసేపట్లో దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ, రెండో స్థానంలో ఉన్న ముంబయితో తలపడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుస విజయాలను దిల్లీ కొనసాగిస్తుందా.. దిల్లీని ఓడించి ముంబయి తొలి స్థానానికి దూసుకెళ్తుందా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని