Table Tennis: మనిక జోడీకి టైటిల్
డబ్ల్యూటీటీ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మనిక బత్రా, అర్చనా కామత్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న మనిక ద్వయం 11-3, 11-8, 12-10తో
లాస్కో (స్లొవేనియా): డబ్ల్యూటీటీ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మనిక బత్రా, అర్చనా కామత్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న మనిక ద్వయం 11-3, 11-8, 12-10తో 23వ ర్యాంక్ జంట మెలానీ, అడ్రియానాను ఓడించింది. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో మనిక సెమీఫైనల్లో ప్రవేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్