తెలుగు టైటాన్స్‌కు తొలి విజయం

ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ తొలి విజయం సాధించింది. బుధవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 35-34తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. ఆదర్శ్‌ (9),

Published : 20 Jan 2022 04:28 IST

బెంగళూరు: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ తొలి విజయం సాధించింది. బుధవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 35-34తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. ఆదర్శ్‌ (9), రజినీష్‌ (7) ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37-30తో పుణెరి పల్టాన్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37-30తో పుణెరి పల్టాన్‌పై విజయం సాధించింది. హరియాణా తరఫున వికాస్‌ (8), జైదీప్‌ (7), మోహిత్‌ (7).. పుణెరి తరఫున విశ్వాస్‌ (7) రాణించారు. మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 35-34తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని