రన్నరప్‌గా తరుణ్‌- కృష్ణప్రియ

ఎల్‌ సాల్వడార్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తరుణ్‌- కృష్ణప్రియ జోడీ రన్నరప్‌గా నిలిచింది.

Published : 06 Dec 2022 02:47 IST

దిల్లీ: ఎల్‌ సాల్వడార్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తరుణ్‌- కృష్ణప్రియ జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆ జంట 11-21, 17-21 తేడాతో జోనస్‌- అనియా (స్పెయిన్‌) చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో నిలకడగా రాణించి తుదిపోరు చేరిన ఈ భారత ద్వయం.. టైటిల్‌ మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస గేమ్‌ల్లో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని