SA vs BAN: బంగ్లాదేశ్తో మ్యాచ్.. నిలకడగా ఆడుతున్న డికాక్, మార్క్రమ్
ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 25 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
ముంబయి: ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 25 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (74; 72 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకం బాదగా.. మార్క్రమ్ (42*; 52 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (12; 19 బంతుల్లో), వన్డౌన్లో వచ్చిన వాండర్ డసెన్ (1) విఫలమయ్యారు. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్ను ఆరో ఓవర్లో షోరిఫుల్ ఇస్లామ్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డసెన్ను మెహదీ హసన్ మిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం మార్క్రమ్తో జట్టుకట్టిన డికాక్ నిలకడగా బౌండరీలు బాదుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మంచి టచ్లో కనిపిస్తున్న మార్క్రమ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్