ఖమ్మంలో మిరపకు రూ.18,500 గరిష్ఠ ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా
ఖమ్మం వ్యవసాయ మార్కెట్, న్యూస్టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా ధర రూ.13,600 పలికింది. సోమవారం విపణికి మొత్తం 800 బస్తాలు రాగా గంట వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిరపకు ఈ సీజన్లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ నెల 3న క్వింటాకు గరిష్ఠ ధర రూ.14,650 ఉండగా.. 3 రోజుల వ్యవధిలోనే రూ.3,850 అదనంగా పెరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!