ఖమ్మంలో మిరపకు రూ.18,500 గరిష్ఠ ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా
ఖమ్మం వ్యవసాయ మార్కెట్, న్యూస్టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా ధర రూ.13,600 పలికింది. సోమవారం విపణికి మొత్తం 800 బస్తాలు రాగా గంట వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిరపకు ఈ సీజన్లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ నెల 3న క్వింటాకు గరిష్ఠ ధర రూ.14,650 ఉండగా.. 3 రోజుల వ్యవధిలోనే రూ.3,850 అదనంగా పెరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్