చిట్టి చిలకమ్మా.. పంట తినకమ్మా!
ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకడానికి తోడు కోతులు, పందులు, పక్షుల కారణంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామ శివారులో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు.
ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకడానికి తోడు కోతులు, పందులు, పక్షుల కారణంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామ శివారులో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. చిలకలు గుంపులుగుంపులుగా వచ్చి ఆ పంట గింజలను తినేస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఈనాడు సంగారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు