అన్నదాతతో.. స్తంభాలాట

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి చెందిన ఎకరా పొలం పక్కనే విద్యుత్తు ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట ఈ రైతు పొలంలో అధికారులు 19 విద్యుత్తు స్తంభాలు పాతారు. మల్లారెడ్డి కొంతకాలం కిందట

Published : 22 Jan 2022 05:17 IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి చెందిన ఎకరా పొలం పక్కనే విద్యుత్తు ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట ఈ రైతు పొలంలో అధికారులు 19 విద్యుత్తు స్తంభాలు పాతారు. మల్లారెడ్డి కొంతకాలం కిందట మృతిచెందడంతో ఎవరూ సమస్యను పట్టించుకోలేదు. ఇటీవల పొలం వద్దకు వచ్చిన ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఇది గమనించి అవాక్కయ్యారు. స్తంభాలను తొలగించాలని అధికారులను కోరానని, ఉపయోగం లేకపోయిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

- ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని