అన్నదాతతో.. స్తంభాలాట
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి చెందిన ఎకరా పొలం పక్కనే విద్యుత్తు ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట ఈ రైతు పొలంలో అధికారులు 19 విద్యుత్తు స్తంభాలు పాతారు. మల్లారెడ్డి కొంతకాలం కిందట
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి చెందిన ఎకరా పొలం పక్కనే విద్యుత్తు ఉపకేంద్రం ఉంటుంది. మూడేళ్ల కిందట ఈ రైతు పొలంలో అధికారులు 19 విద్యుత్తు స్తంభాలు పాతారు. మల్లారెడ్డి కొంతకాలం కిందట మృతిచెందడంతో ఎవరూ సమస్యను పట్టించుకోలేదు. ఇటీవల పొలం వద్దకు వచ్చిన ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఇది గమనించి అవాక్కయ్యారు. స్తంభాలను తొలగించాలని అధికారులను కోరానని, ఉపయోగం లేకపోయిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
- ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!