3.79 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజులపాటు 3.79 లక్షల మంది భక్తులకు వైకుంఠ.....
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజులపాటు 3.79 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. వెనుకబడిన ప్రాంతాల నుంచి 6,949, అలిపిరి నడకమార్గంలో 26,240 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై 1.66 లక్షలు, సర్వదర్శనం టైమ్స్లాట్ ద్వారా 83 వేలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా 15,465, దాతలు 7,917, వర్చువల్ సేవా టికెట్ల కోటాలో 43,250 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ పది రోజుల్లో తితిదే 4లక్షల లడ్డూలు అందించగా, హుండీ కానుకలుగా రూ.26.61 కోట్లు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు