తితిదే ట్రస్టులకు రూ.2 కోట్ల విరాళం
తితిదేకు చెందిన వివిధ ట్రస్టులకు ఇద్దరు దాతలు రూ.2 కోట్లను విరాళంగా అందజేశారని చెన్నై తితిదే స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. చెన్నైకి చెందిన ముని శ్రీనివాసులురెడ్డి తితిదే శ్రీ
తిరుమల, న్యూస్టుడే: తితిదేకు చెందిన వివిధ ట్రస్టులకు ఇద్దరు దాతలు రూ.2 కోట్లను విరాళంగా అందజేశారని చెన్నై తితిదే స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. చెన్నైకి చెందిన ముని శ్రీనివాసులురెడ్డి తితిదే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన మరో అజ్ఞాత భక్తుడు తితిదే శ్రీవేెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!