జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కింద నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకు ఆంక్షలు ఉన్నాయన్న పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు
రాష్ట్రపతికి మర్రి శశిధర్రెడ్డి లేఖ
ఈనాడు, దిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కింద నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకు ఆంక్షలు ఉన్నాయన్న పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా జమ్మూకశ్మీర్లో ఆ ప్రక్రియను చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాము కేసు దాఖలు చేశామని, దానిపై నిర్ణయం వెలువడేంతవరకూ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర