లాండ్రీ స్పాట్ సంస్థకు జరిమానా
ఫెమా చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినందుకు లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్, ప్రవాస భారతీయుడికి చెందిన రూ.1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ శుక్రవారం జప్తు
ఫెమా చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినందుకు లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్, ప్రవాస భారతీయుడికి చెందిన రూ.1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ శుక్రవారం జప్తు చేసింది. సంస్థ నిర్వాహకులకు రూ.21.96 లక్షల జరిమానా విధించింది. 2016లో ఓ ప్రవాస భారతీయుడి నుంచి రూ.2.66 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకోవడంలో సంస్థ ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..