Vijayawada: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో చంద్రబాబు, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Updated : 08 May 2024 19:25 IST

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో చంద్రబాబు, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని