వెలుగుజిలుగుల యాదాద్రి

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త హంగులు అద్దుకుంటోంది. పంచ నారసింహులు కొలువై ఉన్న ఈ క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఇటీవల చేపట్టిన విద్యుత్తు అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది.

Published : 07 Dec 2021 05:18 IST

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త హంగులు అద్దుకుంటోంది. పంచ నారసింహులు కొలువై ఉన్న ఈ క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఇటీవల చేపట్టిన విద్యుత్తు అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది.

-న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని