మహిళా కమిషన్ ఆగ్రహం
భద్రాద్రి జిల్లా రాచన్నగూడెం పరిధిలోని ఆదివాసీ మహిళలపై అటవీ సిబ్బంది దాడిపట్ల రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈనాడు, హైదరాబాద్: భద్రాద్రి జిల్లా రాచన్నగూడెం పరిధిలోని ఆదివాసీ మహిళలపై అటవీ సిబ్బంది దాడిపట్ల రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను కమిషన్ ఛైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి