ఆధ్యాత్మిక కేంద్రంగా కళాధామం
యాదాద్రి క్షేత్రానికి సమీపంలో వివిధ కళారూపాలతో ఏర్పాటు చేసిన ‘కళాధామం’ అద్భుతంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసించారు.
భువనగిరి గ్రామీణం, న్యూస్టుడే: యాదాద్రి క్షేత్రానికి సమీపంలో వివిధ కళారూపాలతో ఏర్పాటు చేసిన ‘కళాధామం’ అద్భుతంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసించారు. సురేంద్రపురిలో ఆధునికీకరించిన ప్రధాన ద్వారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. సొంత నిధులతో దేశంలోని ముఖ్యమైన ఆలయాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియం నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం ఇక్కడి హనుమదీశ్వరాలయం, కుందా సత్యనారాయణ కళాధామాన్ని ఆమె సందర్శించారు. కార్యక్రమంలో సురేంద్రపురి ఎండీ కుందా ప్రతిభ, డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్