Prashant Kishor: కాంగ్రెస్‌లో చేరినా తెరాస కోసం ఐప్యాక్ పని చేస్తుంది: ప్రశాంత్‌ కిశోర్‌

కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ.. తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్‌ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు.

Published : 25 Apr 2022 10:41 IST

కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ.. తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్‌ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు.

Tags :

మరిన్ని