Andhra News: అనంతపురం జిల్లాలో ఖాకీల దాష్టీకం

అనంతపురం జిల్లాలో అధికారులు ఎస్సీల ఇంటిని కూల్చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు తెలుగుదేశం సానుభూతిపరులంటూ వైకాపా నేతలు తెచ్చిన ఒత్తిడికి లొంగిన అధికారులు.. వారి ఇళ్లను కూల్చేశారు.

Published : 08 May 2022 10:56 IST

అనంతపురం జిల్లాలో అధికారులు ఎస్సీల ఇంటిని కూల్చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు తెలుగుదేశం సానుభూతిపరులంటూ వైకాపా నేతలు తెచ్చిన ఒత్తిడికి లొంగిన అధికారులు.. వారి ఇళ్లను కూల్చేశారు.

Tags :

మరిన్ని