Andhra politics: చల్లని చోట అగ్గి రాజేయడమే ఆ పార్టీ విధానం: బొత్స
రాష్ట్ర ప్రజలు పడుతోన్న కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా ప్రభుత్వ తీరుతో మాత్రం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటంలేదన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం భాజపా ఏంచేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు సంతోషంగా ఉండటం భాజపాకు ఏమాత్రం ఇష్టం లేదన్న ఆయన చల్లగా ఉన్న చోట అగ్గి రాజేయడమే ఆ పార్టీ విధానమని మండిపడ్డారు.
Published : 18 May 2022 09:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM