Yoga: 126 ఏళ్ల వయసులో.. స్వామి శివానంద యోగాసనాలు

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో స్పోర్ట్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఇందులో చేపట్టిన యోగా నమామి కార్యక్రమంలో 126 ఏళ్ల యోగా గురువు పద్మశ్రీ స్వామి శివానంద పాల్గొన్నారు. కొన్ని ఆసనాలను ప్రదర్శించారు. తొమ్మిదేళ్ల వయసులో తాను యోగా ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన సూచించారు.

Published : 29 Aug 2022 13:21 IST

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో స్పోర్ట్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఇందులో చేపట్టిన యోగా నమామి కార్యక్రమంలో 126 ఏళ్ల యోగా గురువు పద్మశ్రీ స్వామి శివానంద పాల్గొన్నారు. కొన్ని ఆసనాలను ప్రదర్శించారు. తొమ్మిదేళ్ల వయసులో తాను యోగా ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన సూచించారు.

Tags :

మరిన్ని