Andhra news: రొయ్య రైతుల రోదన వినేదెవరు..?
ఒకనాడు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. నేడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత లేకపోవడం, పంట కాలం పెరగడం, మేత ధరలు రైతుల పాలిట భారంగా మారాయి. అంతుచిక్కని వ్యాధులతో రొయ్య సాగుదారులు అయోమయంలో పడుతున్నారు. వ్యవసాయంలో గిట్టుబాటు కాక.. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రైతులు ఆక్వా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంటున్నారు.
Published : 10 May 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు