Bandi Sanjay: ‘బాధితులనే ఆదుకోని కేసీఆర్‌.. కొండగట్టుకు ₹100 కోట్లు ఇస్తారా?’

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సందర్శించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఇంతవరకూ బాధిత కుటుంబాలను ఆదుకోలేదన్న బండి సంజయ్.. పేదోళ్ల ఉసురు ఊరికే పోదన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

Updated : 13 Dec 2022 18:04 IST

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సందర్శించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఇంతవరకూ బాధిత కుటుంబాలను ఆదుకోలేదన్న బండి సంజయ్.. పేదోళ్ల ఉసురు ఊరికే పోదన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

Tags :

మరిన్ని