Bandi Sanjay: ‘బాధితులనే ఆదుకోని కేసీఆర్.. కొండగట్టుకు ₹100 కోట్లు ఇస్తారా?’
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఇంతవరకూ బాధిత కుటుంబాలను ఆదుకోలేదన్న బండి సంజయ్.. పేదోళ్ల ఉసురు ఊరికే పోదన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.
Updated : 13 Dec 2022 18:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం