ఆ హత్యకేసులో సీఎం జగన్ బండారం బయట పడుతుంది : భాజపా నేత ఆదినారాయణరెడ్డి
వైఎస్ వివేకా హత్యకేసులో త్వరలో సీఎం జగన్ బండారం కూడా బయట పడుతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. చెల్లెళ్లు షర్మిల, సునీతను బాధపెట్టి జగన్ ఏం సాధించావని నిలదీశారు. భాజపా ప్రజాపోరులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్లలో ఆయన మాట్లాడారు.
Published : 29 Sep 2022 10:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల