Hyderabad: లక్డీకాపూల్ వద్ద నడిరోడ్డుపై కారు దగ్ధం.. భారీగా ట్రాఫిక్ జామ్
నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంకు వైపు వెళ్తుండగా వేంకటేశ్వర హోటల్ సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
Published : 13 Apr 2022 19:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM