Srikakulam: విద్యుత్ స్తంభం మార్పుపై.. వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గరిమెళ్ల కొత్తవలస గ్రామంలో.. వైకాపాలోని ఇరువర్గాల మధ్య తగాదా హత్యాయత్నానికి దారితీసింది. విద్యుత్ స్తంభం మార్పుపై కుమార్, భరణి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఉదయం నదిలో స్నానం చేసి వస్తుండగా, భరణిపై కుమార్ దాడి చేశాడు. మెడ గట్టిగా నొక్కేయడంతో భరణి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు భరణిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Published : 08 Nov 2022 14:57 IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గరిమెళ్ల కొత్తవలస గ్రామంలో.. వైకాపాలోని ఇరువర్గాల మధ్య తగాదా హత్యాయత్నానికి దారితీసింది. విద్యుత్ స్తంభం మార్పుపై కుమార్, భరణి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఉదయం నదిలో స్నానం చేసి వస్తుండగా, భరణిపై కుమార్ దాడి చేశాడు. మెడ గట్టిగా నొక్కేయడంతో భరణి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు భరణిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Tags :

మరిన్ని