Harish Rao: రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: హరీశ్‌

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు మనోధైర్యంతో ఉండాలని.. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) భరోసానిచ్చారు. సిద్దిపేట జిల్లాలో వడగండ్లు, ఈదురుగాలుల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు.

Published : 26 Apr 2023 14:32 IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు మనోధైర్యంతో ఉండాలని.. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) భరోసానిచ్చారు. సిద్దిపేట జిల్లాలో వడగండ్లు, ఈదురుగాలుల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు.

Tags :

మరిన్ని