G-20 Summit: జీ-20 సదస్సు వేళ కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

జీ-20 సదస్సుకు శ్రీనగర్ సిద్ధమవుతున్న వేళ జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల బెదిరింపుల నేపథ్యంలో.. ప్రత్యేక కమాండోలను మోహరించారు. ఎలైట్ మార్కోస్, సీఆర్‌పీఎఫ్‌(CRPF), బ్లాక్ క్యాట్, ఎన్‌ఎస్‌జీ(NSG), మెరైన్ కమెండోలతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ దాల్‌ సరస్సులో ప్రత్యేక డ్రిల్ తోపాటు పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు.

Published : 20 May 2023 13:25 IST

జీ-20 సదస్సుకు శ్రీనగర్ సిద్ధమవుతున్న వేళ జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల బెదిరింపుల నేపథ్యంలో.. ప్రత్యేక కమాండోలను మోహరించారు. ఎలైట్ మార్కోస్, సీఆర్‌పీఎఫ్‌(CRPF), బ్లాక్ క్యాట్, ఎన్‌ఎస్‌జీ(NSG), మెరైన్ కమెండోలతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ దాల్‌ సరస్సులో ప్రత్యేక డ్రిల్ తోపాటు పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని