G-20 Summit: జీ-20 సదస్సు వేళ కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం
జీ-20 సదస్సుకు శ్రీనగర్ సిద్ధమవుతున్న వేళ జమ్ముకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల బెదిరింపుల నేపథ్యంలో.. ప్రత్యేక కమాండోలను మోహరించారు. ఎలైట్ మార్కోస్, సీఆర్పీఎఫ్(CRPF), బ్లాక్ క్యాట్, ఎన్ఎస్జీ(NSG), మెరైన్ కమెండోలతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ తోపాటు పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
Published : 20 May 2023 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం