Andhra News: శాసన సభ్యుడు, మంత్రి ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: హోంమంత్రి

అమలాపురం ఘటనకు సంబంధించిన వదంతులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కాకుండా అంతర్జాలాన్ని నిలిపివేశామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. 

Published : 25 May 2022 16:31 IST

అమలాపురం ఘటనకు సంబంధించిన వదంతులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కాకుండా అంతర్జాలాన్ని నిలిపివేశామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. 

Tags :

మరిన్ని