MLC Kavitha: కోల్ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు ఎక్కువ: కవిత
సింగరేణిలో డిపెండంట్ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కొంతమంది కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.
Updated : 21 Feb 2024 14:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ