MLC Kavitha: కోల్‌ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు ఎక్కువ: కవిత

సింగరేణిలో డిపెండంట్ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కొంతమంది కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.

Updated : 21 Feb 2024 14:18 IST

సింగరేణిలో డిపెండంట్ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కొంతమంది కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.

Tags :

మరిన్ని