Guntur Kaaram: ‘గుంటూరు కారం’ మెలోడి.. ‘ఓ మై బేబీ’ వచ్చేసింది
2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఒకటి. మహేశ్బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ పాటను విడుదల చేయగా తాజాగా మరో గీతాన్ని రిలీజ్ చేసింది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ సాగే ఈ మెలోడిని రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ స్వరాలు సమకూర్చారు. శిల్పారావు ఆలపించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమో ఫుల్ సాంగ్పై శ్రోతల్లో ఆసక్తి రేకెత్తించింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published : 13 Dec 2023 18:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన