Summer Effect: మండుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మార్చి నెలాఖరులోనే దేశంలో ఎండలు(Summer) మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు.. ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. మరోవైపు మధ్యాహ్నం వేళ వేడి గాలులకు ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ వేసవి కాలం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతాయన్న వాతావరణ అధికారుల హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడదెబ్బ(Sun Stroke)తో మృత్యువాత పడే అవకాశం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Published : 01 Apr 2023 12:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..