TS News: బెదిరింపులకు భయపడేది లేదు.. తేల్చిచెప్పిన మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు

రాజకీయ కక్షతోనే భాజపా సర్కార్.. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తెరాస ఆరోపించింది. మంత్రి మల్లారెడ్డి నివాసం, సంస్థల్లో ఐటీశాఖ దాడులను ఖండించిన ఆ పార్టీ నేతలు.. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తనిఖీలను నిరసిస్తూ పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

Published : 23 Nov 2022 22:10 IST

రాజకీయ కక్షతోనే భాజపా సర్కార్.. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తెరాస ఆరోపించింది. మంత్రి మల్లారెడ్డి నివాసం, సంస్థల్లో ఐటీశాఖ దాడులను ఖండించిన ఆ పార్టీ నేతలు.. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తనిఖీలను నిరసిస్తూ పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

Tags :

మరిన్ని