ముందు మన ఇల్లు చక్కదిద్దుకుందాం.. మంత్రి సమక్షంలో వైకాపా నేతల అసంతృప్తి
అనంతపురం జిల్లా వైకాపా నియోజకవర్గ సమీక్షల్లో ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజాగా తాడిపత్రి నియోజకవర్గ సమీక్షలో జగదీశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకప్పుడు జేసీ సోదరుల అనుచరుడిగా ఉన్న జగదీశ్వరరెడ్డి గత ఎన్నికల ముందే వైకాపాలో చేరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే.. తాడిపత్రిలో ఆ పార్టీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
Updated : 12 Dec 2022 15:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు