బ్రేకింగ్
29 Mar 2024 | 13:01 IST
మనది విజన్.. జగన్ది పాయిజన్: చంద్రబాబు
బనగానపల్లె: తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బనగానపల్లె ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్.. మొన్నటివరకు పరదాల చాటున తిరిగారు. ఇప్పుడు జనాల్లోకి వస్తే ప్రజలు పారిపోతున్నారు. వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటెయినర్లో పోతున్నాయి. మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బులు అందులో పెట్టి ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు.’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
- ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
- ‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
- ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
- నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
- చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
- హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
- తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
- జనసేనకు కామన్ సింబల్ కేటాయించిన ఈసీ