బ్రేకింగ్
30 Apr 2024 | 15:53 IST
టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియా జట్టు ఇదే
దిల్లీ: టీ20 ప్రపంచకప్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, పంత్, శాంసన్, హార్దిక్, దూబే, జడేజా, అక్షర్, కుల్దీప్, చాహల్, అర్ష్దీప్, బుమ్రా, సిరాజ్. ఈ సారి టీ20 ప్రపంచకప్నకు యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా... భారత్ తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడుతుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
- ‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
- ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
- వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
- 48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
- మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
- బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
- గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
- రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?