బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 15:53 IST

టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా జట్టు ఇదే

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జట్టు: రోహిత్‌, జైస్వాల్‌, కోహ్లీ, సూర్య, పంత్‌, శాంసన్‌, హార్దిక్‌, దూబే, జడేజా, అక్షర్‌, కుల్‌దీప్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. జూన్‌ 2 నుంచి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా... భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని