Boris Johnson : భారత్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటన

రెండ్రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో అడుగుపెట్టారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గాంధీజీ నివాసం ఉన్న సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి చరఖా తిప్పి నూలు వడికారు.

Updated : 21 Apr 2022 06:55 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని