Boris Johnson : భారత్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన
రెండ్రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్లో అడుగుపెట్టారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గాంధీజీ నివాసం ఉన్న సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి చరఖా తిప్పి నూలు వడికారు.
Updated : 21 Apr 2022 06:55 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM