Bhadrachalam : భద్రాద్రి రామయ్య ఆలయానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తులు అభిషేకం, పూజల్లో  పాల్గొన్నారు. స్వర్ణపుష్పార్చన అట్టహాసంగా సాగింది. అనంతరం నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ చిత్రాలు.. 

Updated : 28 Jan 2024 12:38 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని