Janasena : ఏలూరులో జనసేనాని పర్యటన
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ‘జనసేన కౌలు భరోసా యాత్ర’లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
Updated : 23 Apr 2022 08:17 IST
1/22
సభలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్
2/22
3/22
మాట్లాడుతున్న నాగబాబు
4/22
ప్రసంగిస్తున్న నాదెండ్ల మనోహర్
5/22
6/22
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న పవన్కల్యాణ్
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
పవన్ను గజమాలతో సత్కరిస్తున్న జనసైనికులు
14/22
15/22
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెంలో మృతి చెందిన కౌలు రైతు శ్రీ దాసరి రాజారావు కుటుంబ సభ్యులకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న పవన్
16/22
కుటుంబ సభ్యులను ఓదారుస్తూ..
17/22
నివాళులర్పిస్తూ..
18/22
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జునరావు భార్య శివదుర్గకు పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కును అందజేస్తున్న జనసేనాని
19/22
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ..
20/22
21/22
22/22
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..