Janasena : ఏలూరులో జనసేనాని పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ‘జనసేన కౌలు భరోసా యాత్ర’లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. 

Updated : 23 Apr 2022 08:17 IST
1/22
సభలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సభలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
2/22
3/22
మాట్లాడుతున్న నాగబాబు మాట్లాడుతున్న నాగబాబు
4/22
ప్రసంగిస్తున్న నాదెండ్ల మనోహర్‌ ప్రసంగిస్తున్న నాదెండ్ల మనోహర్‌
5/22
6/22
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న పవన్‌కల్యాణ్‌ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న పవన్‌కల్యాణ్‌
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
పవన్‌ను గజమాలతో సత్కరిస్తున్న జనసైనికులు పవన్‌ను గజమాలతో సత్కరిస్తున్న జనసైనికులు
14/22
15/22
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెంలో మృతి చెందిన కౌలు రైతు శ్రీ దాసరి రాజారావు కుటుంబ సభ్యులకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న పవన్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెంలో మృతి చెందిన కౌలు రైతు శ్రీ దాసరి రాజారావు కుటుంబ సభ్యులకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న పవన్‌
16/22
కుటుంబ సభ్యులను ఓదారుస్తూ.. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ..
17/22
నివాళులర్పిస్తూ.. నివాళులర్పిస్తూ..
18/22
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జునరావు భార్య శివదుర్గకు పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కును అందజేస్తున్న జనసేనాని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జునరావు భార్య శివదుర్గకు పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కును అందజేస్తున్న జనసేనాని
19/22
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ.. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ..
20/22
21/22
22/22

మరిన్ని