TDP: పాణ్యంలో తెదేపా ‘ప్రజాగళం’ సభ

నంద్యాల: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో తెదేపా ‘ప్రజాగళం’ సభ నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 06 May 2024 16:00 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు