Lok Sabha Elections: మూడో దశ పోలింగ్‌లో ఓటేసిన ప్రముఖులు

సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఆ ఫొటోలు..

Updated : 07 May 2024 14:57 IST
1/13
గౌతమ్‌ అదానీ, కుటుంబసభ్యులు..
గౌతమ్‌ అదానీ, కుటుంబసభ్యులు..
2/13
3/13
ప్రణవ్‌ అదానీ, ఆయన కుటుంబసభ్యులు.. ప్రణవ్‌ అదానీ, ఆయన కుటుంబసభ్యులు..
4/13
ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ..
5/13
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా..
6/13
రితేశ్ దేశ్‌ముఖ్‌, ఆయన భార్య జెనీలియా..
రితేశ్ దేశ్‌ముఖ్‌, ఆయన భార్య జెనీలియా..
7/13
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్..
8/13
 శరద్ పవార్‌..
 శరద్ పవార్‌..
9/13
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..
10/13
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కుటుంబం..
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కుటుంబం..
11/13
12/13
ఓటింగ్‌ వేళ ఆకట్టుకున్న చిత్రాలు..
ఓటింగ్‌ వేళ ఆకట్టుకున్న చిత్రాలు..
13/13

మరిన్ని