ఎంపీ అర్వింద్‌ ర్యాలీలో తల్వార్లతో హల్‌చల్‌

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల పర్యటనలో యువకులు తల్వార్లతో హల్‌చల్‌ చేశారు. జిల్లాలోని రాయికల్‌ మండలం అల్లిపూర్‌లో ఎంపీ అర్వింద్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా..

Published : 23 Dec 2020 02:06 IST

జగిత్యాల: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల పర్యటనలో యువకులు తల్వార్లతో హల్‌చల్‌ చేశారు. జిల్లాలోని రాయికల్‌ మండలం అల్లిపూర్‌లో ఎంపీ అర్వింద్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా కొంత మంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. కత్తులతో బహిరంగంగా ప్రదర్శన చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు