Road Accident: వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుష్మా థియేటర్‌ సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది.

Updated : 03 Feb 2024 09:38 IST

హైదరాబాద్‌ : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుష్మా థియేటర్‌ సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కూకట్‌పల్లికి చెందిన సతీశ్‌, వీరబాబుగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు