వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 30 Apr 2024 12:31 IST

తాండూరు: వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాండూరు డిపోలో రాజప్ప పనిచేస్తున్నాడు. ఘటనాస్థలంలో లేఖ లభ్యమైంది. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని