logo

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం

క్యాన్సర్తో బాధపడుతున్న ఇందిరమ్మ కాలనీకి చెందిన సంజయ్ సట్లావర్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.

Updated : 16 Apr 2024 16:22 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: క్యాన్సర్తో బాధపడుతున్న ఇందిరమ్మ కాలనీకి చెందిన సంజయ్ సట్లావర్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి గండ్రత్ సంతోష్ పాఠశాల యాజమాన్యానికి తెలియ చేశాడు. స్పందించిన   కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మెరియా రోజ్, మేనేజర్ లిజన్టో రూ. 25 వేల నగదును బాధితుడి భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపధ్యాయులు శివ ప్రసాద్, వినోద్ రెడ్డి, సుశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని